ధనవంతులు కావాలంటే మీ ఇంట్లో ఇవి ఉన్నాయా..?

ఈ సమాజంలో ధనవంతుల కావాలనే కోరిక ఎవరికి మాత్రం ఉండదు. ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఉరికే అనలేదు.. జీవితంలో ఏ పని జరగాలన్నా సరే తప్పకుండా డబ్బు అనేది మొదటి ప్రాధాన్యత అయిపోయింది. డబ్బు లేనిదే తాగడానికి కనీసం మంచినీళ్లు కూడా దొరకడం లేదు. అందుకే చాలామంది డబ్బులు సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎదుర్కొంటున్నారు. ఇక అందులో భాగంగానే కొన్ని వాస్తు శాస్త్రాలు కూడా మనం పాటించాల్సి ఉంటుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లో కొన్ని రకాల వస్తువులు ఉన్నట్లయితే తప్పకుండా ధనవంతులవుతారని సమాచారం.

ఇక మనం కూడా విజయవంతం కావాలి అంటే ముందుగా ఇప్పుడు చెప్పబోయే కొన్ని వస్తువులు మీ ఇంట్లో ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి.ముఖ్యంగా కొన్ని మొక్కలను ఇంట్లో నాటడం వల్ల మీకు అదృష్టం వచ్చి , ఎప్పటికీ డబ్బు కొరత లేకుండా చేస్తాయి. అలాంటి వాటిలో ముందుగా పసుపు మొక్క చాలా శ్రేష్టమైనది . పసుపు మొక్క నాటడం వల్ల శుభప్రదంగా ఆ ఇంటిని ఉంచడమే కాదు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకి పోయి.. పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది అలాగే ఇంట్లో ఆనందం శ్రేయస్సును తీసుకురావడంతో పాటు కోరిన కోరిక నెరవేరుతుంది.

do you have these- n your house if you want Riches
do you have these- n your house if you want Riches

తర్వాత మొక్క సదా సూహాగాన్.. ఈ ముక్కలలో సుమారుగా ఎనిమిది జాతులు ఉన్నాయి వీటిలో ఏడు మడగాస్కర్ లో ఉన్నాయి. మిగిలిన 8 వ జాతి మొక్క మాత్రమే మన దేశంలో పెరుగుతోంది . ఇంట్లో ఎప్పుడూ ఈ మొక్కలను పెంచి పోషించడం వల్ల డబ్బును ఆకర్షించే సామర్థ్యం కూడా ఉంటుంది.మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచడం వల్ల శుభప్రదంగా భావిస్తారు. మొక్కలు ఇంట్లో పెంచడం వల్ల డబ్బులకు ఎప్పుడు కొరత ఉండదు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ ఉంచడం వల్ల ఆ ఇంటికి మంచి జరుగుతుంది. ఇంట్లో శమీ మొక్కను నాటడం వల్ల కూడా కుటుంబంలో సుఖసంతోషాలు కూడా పెరుగుతాయి.