Rajayogam : ఇలా చేస్తే త్వరలో వీరికి రాజయోగం ఖాయం..!!

Rajayogam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా మనం కొన్ని విషయాలను తప్పకుండా నమ్మి తీరాల్సిందే. ముఖ్యంగా ఏ నెలలో అయినా సరే 3వ తేదీన జన్మించిన వారి పై బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుందట. దీని కారణంగా ఎవరికి ఎలాంటి పనులైనా ఇట్టే అనుకూలిస్తాయి అని న్యూమరాలజీ నిపుణులు వివరించారు. కొన్ని సందర్భాలలో కొన్ని పనులు చేయకపోవడమే మంచిదట. శాస్త్రం ప్రకారం నిపుణులు ఏం చెబుతున్నారు . రాజయోగం పట్టాలంటే మనమేం చేయాలి అనే విషయాలను కూడా ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక మీరు కూడా 3వ తేదీన జన్మించి ఉంటే లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా ఇలా మూడవ తేదీన జన్మించి ఉంటే వారికి ఈ ఆర్టికల్ను వాట్స్అప్ ద్వారా షేర్ చేయండి.

న్యూమరాలజీ ప్రకారం నెలలో మూడవ తేదీ పుట్టిన వారికి గురుడు అధిపతిగా ఉంటాడు. ఈ వ్యక్తులపై మాస్టర్ ప్లానెట్ గురు ప్రభావం ఉంటుంది. కాబట్టి సంఖ్య ప్రభావం కారణంగా వారు జీవితానికి రాజు గా ఉంటారు. ఇక వీరికి అపారమైన ప్రతిభ , జ్ఞానం వీరి సొంతం. అంతేకాదు పండితులు , కళాకారులు,  ఆలోచనాపరులు సృజనాత్మకత కలిగిన వ్యక్తులు,  తత్వవేత్తలు,  వినోదం ఇలా కలిగిన వారిగా మీరు గుర్తింపు పొందుతారు. వీరికి పద సంపద అనేది ఒక ఆస్తి.. ముఖ్యంగా కమ్యూనికేటర్ గా తమ ప్రతిభను నిరూపించుకుంటారు.ఇకపోతే వీరి వ్యక్తిత్వం అయస్కాంతం లాంటిది. కాబట్టి మీరు ఎల్లప్పుడు విజయాలు పొందడమే కాకుండా వీరి చుట్టూ కొంతమంది వ్యక్తులు ఎప్పుడూ ఉంటారు.

If they do so, Rajayogam will be confirmed for them soon
If they do so, Rajayogam will be confirmed for them soon

అంతే కాదు వీరి లక్షణాలను చూసి ఇతర ప్రజలు అసూయపడేలా చేసుకోవడం వీరి నైజం. వీరికి శత్రువులు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక అనుకూలమైన ప్రతికూలమైన వాతావరణంలో కూడా సమర్థవంతంగా వీరు పని చేయగలరు. ఇకపోతే వీరికి రాజ యోగం పట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇక ఆ రాజయోగం వీరిని వరించాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి గురువారం పసుపు రంగులోని అన్నం లేదా పండ్లను మాత్రమే తినాలి. సాయంత్రం లేదా గురువుకు దీపారాధన చేసి నారింజ, పసుపు రంగు వస్త్రాలను ధరించాలి. మరి కొన్ని జాగ్రత్తలు పాటించినట్లయితే తప్పకుండా వీరికి రాజయోగం పడుతుంది.