ఇటీవల 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ ఎర్రకోటలో జెండాని ఎగరవేశారు. ఈ సందర్భంగా దేశ అభివృద్ధి ఇంకా రాబోయే రోజులలో ప్రపంచంలో భారతదేశం అధిరోహించే విషయాల గురించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించనుందని మోడీ జోష్యం చెప్పారు. ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ప్రపంచవ్యాప్తంగా తనకంటూ సెపరేట్ ఇమేజ్ ఇటీవల ఏర్పరచుకోవటం తెలిసిందే. “RRR”తో ఎన్టీఆర్ సత్తా చాటడం జరిగింది.
అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సినీ అవార్డు ఆస్కార్ రేసులో కూడా ఎన్టీఆర్ నిలవడం జరిగింది. ఇదిలా ఉంటే ఆగస్టు 15వ తారీకు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్రధాని మోడీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సమావేశమైనట్లు సరికొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారతీయ నటుడిగా ఎన్టీఆర్ కీర్తి సంపాదించడంతో ప్రధాని మోడీ అభినందించడం జరిగింది అంట.
అంతేకాదు త్వరలో ఓ ప్రతిష్టాత్మకమైన అవార్డు కూడా తారక్ కి ఇవ్వటానికి మోడీ రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా ప్రధాని మోడీతో ఎన్టీఆర్ కలిసి నట్లు వస్తున్న వార్త పట్ల నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “RRR”తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించడం జరిగింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ ప్రపంచ మార్కెట్ నీ దృష్టిలో పెట్టుకుని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో “దేవర” అనే సినిమా చేస్తున్నారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.