Nandamuri alekya : ఏపీ రాజకీయాల్లో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఒకప్పుడు ప్రత్యేక స్థానం ఉండేది.జూనియర్ ఎన్టీఆర్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చే హరికృష్ణ హయాంలో గుడివాడను టిడిపికి కంచికోటగా మార్చారు. టిడిపిలో ఉండి రెండు పర్యాయ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఆ తర్వాత మారిన రాజకీయాల దృశ్య వైసీపీలో చేరారు. అయితే తిన్నింటి వాసాలు లెక్కపెట్టే చంద్రబాబు మాత్రం అపారమైన కోపంతో విమర్శలు చేసి ప్రజలలో చులకన అవుతూ ఉంటారు. ప్రెస్ మీట్ పెట్టారు. అంటే… చంద్రబాబును అపారమైన కోపంతో విమర్శలు చేసి ప్రజలలో చులకన అవుతూ ఉంటారు.
కొడాలి నానిని ఓడించి ఇంటికి పంపడానికి గట్టి వ్యూహమే రచన చేసింది. టిడిపి దానికోసమని నందమూరి తారకరత్న భార్య అలేఖ రెడ్డిని రంగంలోకి దించాలని బాలకృష్ణ సూచించినట్లుగా తెలుస్తోంది. దానికి కారణం గుడివాడలోని నందమూరి అభిమానులు గట్టిగా ఉంటారు. కాబట్టి నందమూరి కుటుంబం నుంచి ఒకరిని అక్కడ బడిలో నిలిపితే వాళ్ళను తిరిగి టిడిపి వైపు తిప్పుకోవడం పెద్ద కష్టమేమీ కాదని బాలకృష్ణ సూచించడంతో చంద్రబాబు కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అలేఖ్య రెడ్డి అక్కడ పోటీ చేయడం వల్ల నందమూరి కుటుంబం ఎన్నికల ప్రచారానికి కదిలి వెళుతుందని చెప్పారు.ఇప్పటికే కొడాలి నాని కి నియోజకవర్గం లో చాలా వరకు వ్యతిరేకత ఉండడంతో అలేఖ్యరెడ్డి చాలా తేలికగా విజయం సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.ఇంకా చెప్పాలి అంటే అక్కడ స్థానికంగా ఉండే టిడిపి నేతలు కూడా అదే కోరుకుంటూ ఉన్నారు.
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
Numorology: 2023 వ సంవత్సరం మరో 10 రోజులలో ముగియనుంది. ఈ సంవత్సరం ఒక విధంగా అందరికీ కలిసి వచ్చిందని…
This website uses cookies.