YS Viveka Case : వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఏప్రిల్ 30వ తారీఖు లోపు ముగించాలని సిబిఐ దర్యాప్తు సంస్థకి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం తెలిసిందే. ఈ క్రమంలో అంతకుముందు కేసును టేకప్ చేసిన సిబిఐ కీలక అధికారిని కూడా మార్చడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డినీ సీబీఐ మూడుసార్లు విచారించటం సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగిన నాటి నుండి అవినాష్ రెడ్డి పేరును ప్రతిపక్షాలు ప్రస్తావిస్తూ ఉన్నాయి. 2019 కడప ఎంపీ టికెట్ కోసం సొంత బాబాయ్ ని చంపించినట్లు కామెంట్లు చేయడం జరిగింది.
ఇలాంటి తరుణంలో ఈ కేసుకు సంబంధించి విచారణ కీలక దశలో ఉండగా వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. విచారణ ముగిసిన అనంతరం 72 గంటల్లో అరెస్టులు ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. కేసులో భారీ కుట్ర కోణం ఉందని సుప్రీం చెప్పటంతో కచ్చితంగా… విచారణ ముగిసిన అనంతరం 72 గంటలలోనే అరెస్టులు జరిగే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ కేసుకు సంబంధించి సిబిఐ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు కేంద్ర పెద్దలే తెలియజేయడం జరిగింది. సుప్రీమ్ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుందని రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. వివేక హత్య కేసు జరిగిన సమయంలో గూగుల్ టేక్ అవుట్… ఆధారంగా చూస్తే హత్యకు ముందు.. హత్య జరిగిన తర్వాత కీలక నేత ఇంటిని చూపిస్తూ ఉండటంతో.. పాటు సిబిఐ విచారణలో ఈ కేసులో భారీ కుట్ర ఉందని తేలింది. దీంతో విచారణ ముగిసిన అనంతరం.. అరెస్టులు గారేంటి అని రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.