YS Avinash Reddy: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ సుమారుగా నాలుగున్నర గంటల పాటు ప్రశ్నించారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సీబీఐ ఆఫీస్ కి వచ్చిన అవినాష్ రెడ్డిని సాయంత్రం ఐదున్నర సమయంలో బయటకు పంపించారు. హైదరాబాదులోని కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయానికి న్యాయవాదులతో కలిసి వచ్చిన అవినాష్ ను సీబీఐ అధికారులు విచారించడం జరిగింది. విచారణ నుండి బయటకు వచ్చిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి మీడియాపై మండిపడ్డారు. తనపై మీడియా దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆరోపించారు.
గతంలో టీడీపీ చేసిన విమర్శలను ఇప్పుడు సీబీఐ కౌంటర్లో వేసిందని తెలిపారు. తనను సీబీఐ అధికారులు మళ్లీ రావాలని చెప్పలేదు. ఒక అబద్ధాన్ని సున్నా నుంచి 100కు తీసుకెళుతున్నారని ఆయన ఆరోపించడం జరిగింది. గత విచారణలో కాల్ డేటా ఆధారంగా విచారణ జరపగా ..ఆ సమయంలో సీఎం జగన్ ఆయన సతీమణి భారతీ ల పీ ఏ లకు ఫోన్ చేసినట్లుగా తెలిపారు. దీంతో వారిని కూడా సీబీఐ విచారించింది.. వైయస్ జగన్మోహన్ రెడ్డి బాబాయి అయిన వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాష్ రెడ్డి చంపారని అందుకు సాక్షాలు కూడా ఉన్నాయని సిబిఐ తేల్చి చెప్పింది.అందులో భాగంగానే ఇప్పుడు సిబిఐ అవినాష్ రెడ్డిని విచారించినట్లు సమాచారం.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.