Jyothi krishna story : ఇదో పిచ్చి ప్రేమ జంట కథ…!!

Jyothi krishna story : తమ కామంతో ప్రేమను తీర్చుకునేందుకు ఓ లవ్ జంట చేసిన తీవ్రమైన నేరం. 2017లో హర్యానాను ఊపేసిన ఈ కేసులో తుది తీర్పు వచ్చిన సెన్స్టేషనల్ కేసును చూద్దాం..హర్యానా ఎస్డీ కాలేజీలో బిఎ చదువుతున్న కృష్ణ. ఆ క్రమంలోనే జ్యోతి అని ఆమెతో పరిచయంకొనసాగింది. గదిలో ఉంటూ చదువుకునేవాడు. జ్యోతి ని తన గదికి తీసుకెళ్లే వాడట.. ఆ విధంగా ఒక ఏడాది పాటు ప్రేమించుకున్నారట ఇక జ్యోతి డిగ్రీ పూర్తయిన తర్వాత. పెళ్లి మ్యాటర్ మాట్లాడే సమయంలో కులం మరియు డబ్బు రెండు వారికి అడ్డొచ్చాయి. కృష్ణ కుటుంబం చాలా పేదవారు కావడంతో జ్యోతి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతేకాకుండా కృష్ణకు కూడా వార్నింగ్ ఇచ్చారు.

అయితే అదే సమయంలోనే జ్యోతి ఓ క్రైమ్ స్టోరీ ని చూసి నేను చనిపోయినట్లు తల్లిదండ్రులని నమ్మించాలని ప్లాన్ వేసుకుంది. అయితే అలా చంపాలంటే తన లాగా ఉన్న అమ్మాయి ఎవరైనా కావాలని తన కాలేజీ అంతా వెతికి తనకంటే జూనియర్ అయినా సిమ్రాన్ అనే అమ్మాయి తో స్నేహం మొదలుపెట్టి ఆమెకిసినిమాలు మరియు అన్నింటికీ తిప్పి ఆమె సొంత ఖర్చు పెట్టుకుంది. నువ్వు నాకు సొంత చెల్లెలా అని చెప్పి నటించి నమ్మించింది. కొద్ది రోజుల తర్వాత సిమ్రాన్ ని చంపేందుకు కృష్ణ జ్యోతి ప్లాన్ వేశారు. అయితే ఒక రోజు ఆమెను బయటకు పిలిచి కూల్ డ్రింక్ లో మత్తుమందు తాగి ఆమె పీక కోసి చంపేశారు.

ఆ అమ్మాయి బట్టలు విప్పేసి జ్యోతి బట్టలు తొడిగి యాసిడ్ పోసి రోడ్డు పైన పడేశారు. పక్కనే ఐడి కార్డ్ పడేసి బైకలో వెళ్లిపోయారు. గుర్తు తెలియని వ్యక్తి రోడ్డుపైన పడి ఉందని పోలీసులు గాలించి ఆ శవం పక్కన ఐడి కార్డ్ చూసి జ్యోతి అని ముద్రించారు. అయితే కొద్ది రోజుల తర్వాత సిమ్రాన్ తండ్రి తన కూతురు కనిపించలేదని కేసు పెట్టాడు. పోలీసుల కు అనుమానం వచ్చింది. అదే కాలేజీలో జ్యోతి కూడా చనిపోయింది.మళ్లీ ఈమె కూడా ఇలా జరిగింది.ఏంటి అని ఆలోచించి సిమ్రాన్ తండ్రికి చూపించగా తన తండ్రి అందులో ఆమె ముక్కు పడుకుని గుర్తించి అంతేకాకుండా మెడలో తాడును కూడా గుర్తించి చనిపోయింది నా కూతురే అని బోరున ఏర్చుకుంటూవెళ్లిపోయాడు. వెంటనే జ్యోతి మీద పోలీసులకు అనుమానం వచ్చి గాలించడం మొదలుపెట్టారు.