Jagan Sarkar: EWS కి వయోపరిమితి ఐదేళ్ల పెంపు.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!

Jagan Sarkar.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తాజాగా మరో సంచల నిర్ణయం తీసుకుంది.. ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల మాదిరిగానే ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అయినటువంటి ఈ డబ్ల్యూ ఎస్ లకు మరో ఐదు సంవత్సరాల వయోపరిమితిని పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లకు పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర సవాడిని సర్వీస్ రూల్స్ సవరిస్తూ ఏపీ సి ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం ఈరోజు నుంచి అమలు కానుంది.

YS Jagan Mohan Reddy, AP CM YS Jagan News in Telugu | Download Latest  Photos and Videos of CM Jagan

ఓ బి సి క్యాటగిరీకి చెందిన చాలామంది అగ్రవర్ణ కులాల వారు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. ఎవరికైతే ఈ డబ్ల్యూ ఎస్ కేటగిరీలో అర్హత లభిస్తుందో వారందరూ కూడా జగన్ సర్కార్ అందించిన ఈ నిర్ణయానికి అర్హులు అవుతారు. ఈ విషయం తెలిసి ఈ డబ్ల్యూ ఎస్ అర్హులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.