తెలంగాణ ఇంటర్ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది. తెలంగాణాలో ఈ ఏడాది మొత్తం తొమ్మిదిన్నర లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయగా 5 లక్షల మంది ఫస్ట్ ఇయర్, 4.5 లక్షల మంది సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కు హాజరయ్యారు. తెలంగాణ ఇంటర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల కాసేపటి క్రితమే విడుదల చేసారు. నాంపల్లిల్లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో సరిగ్గా ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయడం జరిగింది.
విద్యార్థుల ఎదురు చూపులకు ఫుల్స్టాప్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ ఫలితాలను విడుదల చేసింది. ఈ క్రమంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల కబడ్డాయి. ఇకపోతే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరు కావడం విశేషం.
గమనిక: ఫలితాలను http://www.schools9.com/ మరియు https://www.manabadi.com/ ద్వారా చెక్ చేసుకోగలరు. ఇంకా http://tsbie.cgg.gov.in/ లేదంటే http://examresults.ts.nic.in/ ద్వారా కూడా చెక్ చేసుకోగలరు.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.