Shesh Supriya: యంగ్ హీరో అడవి శేష్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను ఎప్పటికప్పుడు ఖండించారు శేష్.. ఇకపోతే ఈ విషయం గురించి అందరూ మర్చిపోయినప్పటికీ ఇటీవల క్రిస్మస్ సెలబ్రేషన్లలో భాగంగా శేష్ అక్కినేని ఫ్యామిలీతో కలిసి పెద్ద ఎత్తున ఈ వేడుకలను జరుపుకున్నారు.. దాంతో శేష్ సుప్రియ పక్క పక్కనే ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. మరోసారి వీరి రిలేషన్ గురించి చర్చలు మొదలయ్యాయి.. వీరిద్దరి పెళ్లి గురించి అక్కినేని కుటుంబపెద్ద నాగార్జున ఓ నిర్ణయం తీసుకున్నారట.
వీరి రిలేషన్ బహిరంగంగా బయట పెట్టడానికి ఏదో ఇబ్బంది ఎదురవుతుందని పలువురు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు. వీరి భాగంగా బహిర్గతం అవ్వడానికి అడ్డుపడుతున్నారు అనుకుంటున్నా నాగార్జున కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇక సుప్రియ శేష్ పెళ్ళికి స్వయంగా నాగార్జునని మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశాడని.. జూలైలో వీళ్ళు పెళ్లి జరుగుతుందని అక్కినేని కుటుంబ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం. మొత్తానికి శేష్ సుప్రియ అనుకున్నది సాధించారు. త్వరలోనే వీళ్ళిద్దరూ పెళ్లి పీటలేకపోతున్నారు అని క్లారిటీ అయితే వచ్చేసింది అని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.