Categories: CinemaNewsTrending

Taraka Ratna: తారకరత్న చావుబతుకుల మధ్య ఉన్నా కూడా — అతన్ని చూడడానికి రాను అని మొహం మీదే చెప్పేసిన అతని తండ్రి ?

Taraka Ratna: నందమూరి తారక రత్న టిడిపి యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర లో గురువారం నడుస్తూ తారకరత్న సొమ్మసిల్లి పడిపోవడం.. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా వైద్యులు గుండెపోటుగా నిర్ధారించడం.. ఆ తరువాత తారకరత్న కు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకువెళ్లారు. శుక్రవారం రాత్రి ఆయన భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె ఆసుపత్రికి వచ్చారు. బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ హాస్పిటల్ కి వచ్చారు కానీ.. నందమూరి తారకరత్న కుటుంబ సభ్యులు మాత్రం ఇప్పటికే హాస్పిటల్ కి చేరుకోలేదట..

Why mohana Krishna not visit to Taraka Ratna in hospital

అంబులెన్స్ లో బాలకృష్ణ, అలేఖ్య రెడ్డి బెంగళూరుకి తీసుకువెళ్ళారు. అక్కడ డాక్టర్లతో పాటు అందరితో చర్చించి తరువాత వెంటిలేటర్ మీద ట్రీట్మెంట్ ఇవ్వడానికి కూడా తారకరత్నతో భార్య అలేఖ్యరెడ్డి నే తుది నిర్ణయం తీసుకున్నారట. ఇంత జరుగుతున్నా తారకరత్న ఆరోగ్యం గురించి ఆయన తండ్రి నందమూరి మోహనకృష్ణ పట్టించుకోవడంలేదని టాక్ వినిపిస్తోంది. తారకరత్న ఆరోగ్యం గురించి మోహనకృష్ణ పట్టించుకోవడం లేదంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి .

నందమూరి తారకరత్న మోహనకృష్ణ గత కొంతకాలంగా తారకరత్నకు దూరంగా ఉంటున్నారు. తారకరత్న కుటుంబానికి ఇష్టం లేని ప్రేమ పెళ్లిని చేసుకున్న కారణంగా మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులు తారకరత్నను దూరం పెట్టారు. తారకరత్న ఇంట్లో వారికి ఇష్టం లేకుండా అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. అయితే అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. అందువలన ఇంట్లో వాళ్ళందరూ తారకరత్న దూరం పెట్టారు. ఆ కారణంగానే తారకరత్న ఇప్పుడు గుండెపోటు వచ్చి హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నా కానీ ఆయనను చూసేందుకు మోహన్ కృష్ణ కుటుంబ సభ్యులు హాస్పిటల్ కి వెళ్ళలేదు అంటూ ప్రచారం జరుగుతోంది .

మోహనకృష్ణ కు ఈ విషయం తెలిసిన వెంటనే తారకరత్నను చూడడానికి రమ్మంటే తనకి ఫోన్ చేసినా నందమూరి కుటుంబ సభ్యులకు మొహం మీదే రాను అని చెప్పేసారని అయితే మోహన కృష్ణ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా నందమూరి తారకరత్నను హాస్పటల్ కి వెళ్లి చూశారట అంతే కాకుండా తన హెల్త్ కండిషన్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటున్నారని మరో సమాచారం కూడా వినిపిస్తోంది ఎంత కాదనుకున్నా ఆయన తన కొడుకు ఆ ప్రేమతో నైనా హాస్పిటల్ కి వచ్చి చూసి ఉంటారని అంతా అనుకుంటున్నారు ఇలాంటి సమయంలో పట్టింపులు కాదని కొడుకే ముఖ్యమని మరో వాదన కూడా వినిపిస్తోంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.