Mahesh Babu : నీవల్ల పరువు పోయింది.. మహేష్ నరేష్ పై కామెంట్స్..

Mahesh Babu : నరేష్, పవిత్రా లోకేష్ పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. వీరిద్దరూ కలిసి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడు గ్రామంలో సందడి చేశారు. ఒక ప్రైవేట్ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు ఏలూరుపాడు వచ్చిన నరేష్, పవిత్రా పలు ఆలయాలను సందర్శించారు. స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. ఏలూరుపాడు ప్రధాన కూడలిలో ఉన్న అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా నరేష్, పవిత్రా లతో ఫోటోలు దిగేందుకు స్థానిక యువత పోటీపడ్డారు.

Mahesh Babu comments on naresh
Mahesh Babu comments on naresh

ఇటీవలే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే దీనిపై ఎవరూ స్పందించకపోగా.. ఆ వీడియో అంతా ‘మళ్లీపెళ్లి’ అనే సినిమా ప్రమోషన్స్‌లో భాగమని తెలుస్తోంది. వీరి పెళ్లిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే లేదు. ఒక‌వేళ వీరి పెళ్లి జ‌రిగితే మాత్రం న‌రేష్ నాలుగో పెళ్లి ఇది. ప‌విత్రా కి ఇది రెండో పెళ్లి అవుతుంది.

తాజాగా వీరిద్దరి వ్యవహారంపై మహేష్ తన సన్నిహితులతో స్పందించినట్లు సమాచారం తండ్రి చనిపోయి కొన్ని రోజులు గడుస్తుంటే నరేష్ ఇలా ప్రవర్తించడం సరిగా లేదని మహేష్ దృష్టికి కొంత మంది తీసుకువచ్చారట. అయితే మహేష్ తన అన్నయ్య నరేష్ ని సపోర్ట్ చేయడం ఇక్కడ ఆశ్చర్యకరం అన్నయ్య ఏం చేసినా కరెక్టే చేస్తారు అంటూ నరేష్ను వెన్నకేసుకొచ్చారంట. మహేష్ ప్రస్తుతం మహేష్ నరేష్ గురించి మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.