Mahesh Babu : శాకుంతలంలో మహేష్ కూతుర్ని కాదని అల్లు అర్జున్ కూతుర్ని తీసుకోవడానికి కారణం..?

in shakuntalam movie take all arha on sithara place
in shakuntalam movie take all arha on sithara place

Mahesh Babu :ఎక్కడ చూసిన శాకుంతలం గురించి మన శేఖర్ గారు మాట్లాడుతున్నారు. లేదా సమంత గారు మాట్లాడుతున్నారు. రిమైనింగ్ పాన్ ఇండియా కాస్ట్ టోటల్ గా ముగ్గురు స్టేజెస్ వెరీ ఇంపార్టెంట్. వారు కనుమహర్షి, దుర్వాస మహాముని, క్రషప్ మహర్షి లేదు.ఎవరిని పడితే వారిని కాల్ చేసేకి లేదు దానికి కనుమహర్షి క్రీడా ఆర్టిస్ట్ ఇతను నార్త్ నుంచి తీసుకురావడం జరిగింది.ఇక దుర్వాస మహాముని మోహన్ బాబు గారు ఆయన మించిన ఆల్టర్నేటివ్ లేదు. కబీర్ బేడీ గారు ఫ్రెషప్ మహర్షి,మేనకగా మధుబాల,అనసూయ ప్రియం,బదులు తమిళ్ హీరోయిన్ ఆదిత్య బాల ఇక్కడ అనన్య నాగల ప్రకాష్ రాజ్ గారు ఇలా ఆర్టిస్ట్ లు అందర్నీ కూడా పాన్ ఇండియా లెవెల్లో వారిని పెట్టారు.

ముఖ్యమైన పాత్ర భరతుడిది ఆ భరతుడిగా అల్లు అర్జున్.. ప్రస్తుతానికి మేము మాట్లాడుతున్నాం. తర్వాత వాళ్ళు అందరూ కూడా వచ్చి వాళ్ళ అభిప్రాయల వ్యక్తం చేస్తారు. మీరు అందరూ చాలా నెగిటివ్ గా మాట్లాడుతారు. అటు అల్లు అర్జున్ కానీ, ఇటు మహేష్ బాబు కానీ,మంచిగా కలసిపోతారు. అయితే భరతుడికి ఇంపార్టెన్స్ ఎంతో ఉంటుంది.కాబట్టి దానికి స్టార్టెడ్ వేస్తే బాగుంటుంది. అని కమర్షియల్ ఆలోచనతో మన స్టార్ మహేష్ బాబుని కానీ బన్నీ కానీ బాగున్నారు. అని చూడ్డంలోని బన్నీ వాళ్ళ పాప దానికి కరెక్ట్ ఏజ్ లో ఉందంటూ.. అయితే బన్నీ కల్చర్ కి చాలా వాల్యూ ఇచ్చేవాడు. ఇతడికి హిస్టరీ మీద ఎంతో అభిమానం ఉందట..

అయితే బన్నీ తన కూతురికి ఇప్పుడిప్పుడే మాటలు వస్తున్నాయి. కానీ భరతుడి స్థానంలో ఉండి అన్న మాటలు ఎలా మాట్లాడగలదు.అంటూ జాగ్రత్తగా చూసుకోండి. అని చెప్పి అప్పగించాడు. ఈరోజు మేము ఆ పాపని మా దారిలోకి తీసుకోగా ఆ పాప బెస్ట్ నటనా మాదిరిగా మాకు దొరికినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అంటూ వ్యక్తం చేశారు.