Anasuya : అక్క కే ఝలక్ ఇస్తూ అనసూయ చెల్లెలు భారీ నిర్ణయం..!

Anasuya : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. యాంకర్ అనసూయ నిజానికి బుల్లితెరపై తన ప్రస్తానాన్ని మొదలుపెట్టి క్రమంగా ఆ గుర్తింపుతోనే సినీ ఇండస్ట్రీలో మంచి ఇమేజ్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే అనసూయ గురించి చాలామందికి సినిమా పరంగా.. ఆమె వైవాహిక జీవితం పరంగా అందరికీ తెలుసు. కానీ అనసూయ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం బహుశా చాలామందికి తెలియదనే చెప్పాలి. 1985 మే 15న సుదర్శన్ రావు – అనురాధ దంపతులకు హైదరాబాదులో జన్మించింది. అనసూయకు వాళ్ళ నానమ్మ పేరు పెట్టారు.

ఇక ఈమెకు ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఉన్నారు. వారు వైష్ణవి , అంబిక. బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు అనసూయ. ఇక వీరి తండ్రి సుదర్శన రావు గారిది నల్గొండ జిల్లా.. పోచంపల్లి గ్రామం.. కర్ణాటకలోని అనసూయ అమ్మ గారిది కర్ణాటకలోని రాయచోరు ప్రాంతం. ఇక వీళ్ళు భూస్వాములు కావడంతో నల్గొండ జిల్లా పోచంపల్లిలో 101 గుమ్మాలు కలిగిన ఇల్లు ఉండేది. ఇక అనసూయ ఇంట్లో ఉంటే బాగా అల్లరి చేసే వారట . అదే స్కూల్ కి వెళ్తే సైలెంట్ గా ఎవరితో కూడా పెద్దగా కలిసిపోయేవారు కాదట. ఇక తర్వాత తన స్కూలింగ్ అయిన తర్వాత అలాగే ఉన్నత విద్యాభ్యాసం కూడా భద్రుక కాలేజీలో పూర్తి చేసి.. డిగ్రీ వరకు పూర్తి చేసి ఆ తర్వాత ఎంబీఏ హెచ్ఆర్ కూడా పూర్తి చేశారు అనసూయ.

Anasuya sister is a huge decision
Anasuya sister is a huge decision

ఇకపోతే యాంకర్ గా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా సుమా తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్న అనసూయ అన్ని విషయాలలో కూడా ఎప్పుడూ ముందుంటుంది. అందరితో కలవిడిగా ఉండటమే కాకుండా ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే తగిన బుద్ధి కూడా చెబుతూ ఉంటుంది. ఇదిలా వుండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అక్క అనసూయకే ఝలక్ ఇస్తూ.. అనసూయ చెల్లెలు వైష్ణవి భారీ స్కెచ్ వేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక త్వరలోనే జీ తెలుగులో ప్రసారమయ్యే ఒక ప్రముఖ షో కి యాంకర్ గా బాధ్యతలు తీసుకోబోతోంది అంటూ వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియ