అవును, ఏపీ సీఎం జగన్ తాజాగా వాలంటీర్ల మీద ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వాలంటీర్లు వారధులుగా ఉన్నారని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 2.66 లక్షల మంది వాలంటీర్లు స్వచ్ఛందంగా సేవ చేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని గడప గడపకూ చేరవేస్తూ, వివక్షకు చోటు లేకుండా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, మరెవ్వరూ చేయలేని విధంగా వాలంటీర్లు సేవలు చేస్తున్నారని, వారి సేవలు చిరస్మరణీయం అని అన్నారు.
ఈ క్రమంలో వాలంటీర్లు 99 శాతం మంది ఇళ్లకు వెళ్లి మరీ వృద్ధులకు, వికలాంగులకు, బధిరులకు, విధవరాండ్రలకు… ఇంకా అనేకమంది అర్హులైన ప్రతీ పెన్షన్ దారులకీ పెన్షన్ చేరవేస్తున్నారని అన్నారు. ఇటువంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదని జగన్ స్పష్టం చేయడం జరిగింది.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.